సీఎం సహాయనిధి చెక్కు అందజేత
ABN, First Publish Date - 2021-01-25T04:55:05+05:30
నియోజకవర్గంలోని నేరడ్గంలో సురేష్, ఈర్లదిన్నెకు చెందిన రాంచందర్లకు సీఎం సహాయ నిఽధి నుంచి మంజూరైన రూ.20వేలు, రూ.60వేల చెక్కులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అందించారు.
మక్తల్, జనవరి 24 : నియోజకవర్గంలోని నేరడ్గంలో సురేష్, ఈర్లదిన్నెకు చెందిన రాంచందర్లకు సీఎం సహాయ నిఽధి నుంచి మంజూరైన రూ.20వేలు, రూ.60వేల చెక్కులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మాగనూరు జడ్పీటీసీ సభ్యులు వెంకట య్య, మక్తల్, మాగనూరు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్రెడ్డి, ఎల్లారెడ్డి, నాయకులు గాల్రెడ్డి, సలాంబిన్ ఉమర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-01-25T04:55:05+05:30 IST