ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంబీసీ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు

ABN, First Publish Date - 2021-12-06T04:29:02+05:30

క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎంబీసీ చర్చ్‌లో మహబూబ్‌నగర్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో ఘనంగా యునైటెడ్‌ క్రిస్మస్‌ వేడు కలు నిర్వహించారు.

క్రిస్మస్‌ కేక్‌ను పాస్టర్లతో కలిసి కట్‌ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 5 : క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎంబీసీ చర్చ్‌లో మహబూబ్‌నగర్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో ఘనంగా యునైటెడ్‌ క్రిస్మస్‌ వేడు కలు నిర్వహించారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిధిగా హాజరై క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చే శారు. కొవ్వొత్తులు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ క్రిస్మస్‌ అంటే శాంతికి చిహ్నమని, పండగను ఎంతో గొప్పగా జరుపుకోవడం ఆనం దంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని చెప్పారు. 

Updated Date - 2021-12-06T04:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising