ఉమ్మడి జిల్లాలో కేసులు నిల్
ABN, First Publish Date - 2021-11-22T04:06:33+05:30
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5,875 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఎవరికీ పాజిటివ్ నిర్ధారణ కాలేదు.
మహబూబ్నగర్, నవంబరు 21 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5,875 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఎవరికీ పాజిటివ్ నిర్ధారణ కాలేదు. మహబూబ్నగర్ జిల్లాలో 234, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,201, నాగర్కర్నూల్ జిల్లాలో 1,344 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. వనపర్తి జిల్లాలో 2,086, నారాయణపేట జిల్లాలో 10 మందికి కరోనా పరీక్ష చేశారు.
Updated Date - 2021-11-22T04:06:33+05:30 IST