ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-06-21T04:34:00+05:30

వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఏ.రాములు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మక్తల్‌ పట్టణానికి చెందిన బాలరాజ్‌చారీ(39) కొన్నేళ్లుగా అత్తగారి ఊరు పరిగిలో నివాసం ఉంటున్నాడు.

బాలరాజ్‌చారి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మక్తల్‌ రూరల్‌, జూన్‌ 20: వ్యక్తి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఏ.రాములు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మక్తల్‌ పట్టణానికి చెందిన బాలరాజ్‌చారీ(39) కొన్నేళ్లుగా అత్తగారి ఊరు పరిగిలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 16న మక్తల్‌కు వచ్చాడు. 17న పరిగికి వెళ్లేందుకు మక్తల్‌లో తమ్ముడు రవికుమార్‌ బస్సు ఎక్కించాడు. అప్పటి నుంచి బాల్‌రాజ్‌ కనిపించడం లేదు. బంధువులు, సన్నిహితుల ఇళ్లకూ వెళ్లలేదు. సోదరుడు రవికుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.



Updated Date - 2021-06-21T04:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising