ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు జిల్లాల్లో 1,076 మందికి వైరస్‌

ABN, First Publish Date - 2021-04-23T04:49:01+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టి స్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి)/ మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం)/గద్వాల టౌన్‌/నారాయణపేట క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టి స్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో గు రువారం 1,076 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 518 మంది కరోనా బారిన పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 318 మందికి వైరస్‌ సోకింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 122, నారాయణపేట జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-04-23T04:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising