పది మందికి కరోనా
ABN, First Publish Date - 2021-02-25T04:46:13+05:30
ఉమ్మడి పాలమూరు పరిధిలో బుధవారం 10 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 : ఉమ్మడి పాలమూరు పరిధిలో బుధవారం 10 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మహబూబ్నగర్ జిల్లాలో ఆరుగురు, జోగు ళాంబ గద్వాల జిల్లాలో ఒకరు, నాగర్కర్నూల్ జిల్లాలో ఇద్దరు, వనపర్తి జిల్లాలో ఒ కరు వైరస్ బారిన పడ్డారు. నారాయణపేట జిల్లాలో కేసులు నమోదు కాలేదు.
Updated Date - 2021-02-25T04:46:13+05:30 IST