ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2021-07-26T04:39:20+05:30

మహాత్మజ్యోతిబా పూలే, వెనుకబడిన తరగతుల గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, విద్యావిభాగం, జూలై 25: మహాత్మజ్యోతిబా పూలే, వెనుకబడిన తరగతుల గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 53 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పరీక్ష కొనసాగింది. ఆర్‌జేసీ పరీక్షకు సంబంధించి 7,402 మందికి 5,800 మంది, ఆర్‌డీసీకి సంబంధించి 946 మందికి 802 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని కోఆర్డినేటర్‌ లింగయ్య పరిశీలించారు.

Updated Date - 2021-07-26T04:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising