ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ స్థానం బీసీలకు కేటాయించాలి

ABN, First Publish Date - 2021-01-25T03:05:27+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ 

వనపర్తి టౌన్‌, జనవరి 24:  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో ఆదివారం బీసీల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు  ఎప్పుడు వచ్చిన జనాభాలో 52శాతం ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే అన్ని పార్టీలు వాడుకుంటున్నాయని విమర్శించారు.    గుంటి కురుమూర్తి, బాలరాజు నాయుడు, సాయికృష్ణగౌడ్‌, యు గంధర్‌, గోకం మధు, కార్తీక్‌      కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T03:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising