ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌, లక్ష్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2021-06-18T05:01:23+05:30

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయ డంతో మండలంలోని కొడ్గల్‌ గ్రామంలో సీఎం కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డిల చిత్రపటాలకు రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు.

క్షీరాభిషేకం చేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాదేపల్లి, జూన్‌ 17 : రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయ డంతో మండలంలోని కొడ్గల్‌ గ్రామంలో సీఎం కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డిల చిత్రపటాలకు రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ యా దయ్య, గ్రామ రైతుబంధు అధ్యక్షుడు నర్సింహులుగౌడ్‌, నాయకులు ఇంతియాజ్‌ఖాన్‌, నవీన్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, భీంరాజ్‌, అంజయ్య, రాజేందర్‌రెడ్డి, నాగరాజుగౌడ్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising