ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2021-01-24T04:09:57+05:30

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో శనివారం సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి చిత్రప టాలకు పాలాబిషేకం చేశారు.

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు రుద్రాభిషేకం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌/ మద్దూ ర్‌, జనవరి 23 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో శనివారం సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి చిత్రప టాలకు పాలాబిషేకం చేశారు. ఈబీసీకి పదిశాతం రిజ ర్వేషన్లు కల్పించినందుకు వారు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం సుదర్శన్‌రెడ్డి, చెన్నారెడ్డి, జయ ప్రకాష్‌ రెడ్డి, మార్వాడీ సంఘం నుంచి సంపత్‌ ధరక్‌, భగవాన్‌ ధరక్‌, పూరి బస్వరాజ్‌, బాలకృష్ణా, శ్రీపాద్‌ పాల్గొన్నారు. మద్దూర్‌లోనూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2021-01-24T04:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising