ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-04-24T04:56:02+05:30

మండలంలోని గంగాపూర్‌, కిష్టం పల్లిలో ఏర్పాటు చేసిన నర్స రీలను జిల్లా అదనపు కలె క్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్ర వారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాదేపల్లి, ఏప్రిల్‌ 23: మండలంలోని గంగాపూర్‌, కిష్టం పల్లిలో ఏర్పాటు చేసిన నర్స రీలను జిల్లా అదనపు కలె క్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్ర వారం పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నా టిన మొక్కలను బతికించాల న్నారు. కరోనా నేప థ్యంలో ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరిం చాలన్నారు. శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం కిష్టంపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామకృష్ణ, ఉప సర్పవచ్‌ రాజు, నర్సరీ నిర్వాహకుడు పోలె నర్సింహులు, నాయకులు రవిశంకర్‌, రాజు, రాములు, సూరి, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising