ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణికి 35 ఫిర్యాదులు

ABN, First Publish Date - 2021-07-27T04:05:30+05:30

ఫిర్యాదుల పరి ష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.స్వర్ణలత సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జూలై 26: ఫిర్యాదుల పరి ష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.స్వర్ణలత సూచించారు. ఆమె తన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఆఫ్‌ లైన్‌ ద్వారా 23, ఆన్‌లైన్‌ ద్వారా 12 ఫిర్యాదులు అందాయని తెలిపారు. 


Updated Date - 2021-07-27T04:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising