ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్న సంస్థ

ABN, First Publish Date - 2021-05-09T21:27:47+05:30

కరోనా మహమ్మారి బంధుత్వాలను ప్రశ్నార్థకంలోకి నెట్టివేస్తోంది. కరోనాతో చనిపోతే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారి బంధుత్వాలను ప్రశ్నార్థకంలోకి నెట్టివేస్తోంది. కరోనాతో చనిపోతే.. ఎంత ఆస్తి.. అంతస్తు ఉన్నా దిక్కులేని శవాలుగా మారిపోతున్నారు. పాడి మోసేందుకు, పూడ్చేందుకు నలుగురు మనుషులు కరువైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో మేమున్నామంటూ పాలమూరు మైనారిటీ యువత ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి ఎవరూ ముందుకు రాని మృతదేహాల అంతిమ సంస్కారాలు చేస్తూ పుణ్యం కట్టుకుంటున్నారు.

Updated Date - 2021-05-09T21:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising