ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabubabad: కూతుళ్ల పెళ్లి కోసం దాచిన నగదు చోరీ

ABN, First Publish Date - 2021-11-03T17:11:55+05:30

జిల్లాలోని నర్సింహానగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 33 తులాల బంగారం, రూ.9 లక్షల 70వేల నగదు అపహరణకు గురయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని నర్సింహానగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 33 తులాల బంగారం, రూ.9 లక్షల 70వేల నగదు అపహరణకు గురయ్యాయి. ఘటనా స్థలంలో దుండగులు కారం చల్లి పరారయ్యారు. కూతురు అంత్యక్రియల కోసం యజమాని బోడ లక్మి కర్ణాటకకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళం పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. మరో ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. 

Updated Date - 2021-11-03T17:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising