ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊళ్లోకి మంత్రెగత్తె దిగిందంటూ కరపత్రాలు...భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2021-12-27T15:06:16+05:30

జిల్లాలోని కేసముద్రం మండలం కాట్రపల్లిలో మంత్రాలు కలకలం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్:  జిల్లాలోని కేసముద్రం మండలం కాట్రపల్లిలో మంత్రాలు కలకలం రేపుతున్నాయి. ఊళ్లో మంత్రగత్తె దిగిందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఊరంతా కరపత్రాలు, పోస్టర్లు వేశారు. మహిళకు మంత్రాలు వస్తాయని ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై బాధితురాలు గ్రామ పెద్దలను ఆశ్రయించింది.

Updated Date - 2021-12-27T15:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising