ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: రైతులు - ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం

ABN, First Publish Date - 2021-12-08T18:27:04+05:30

జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో పోడు రైతులు- ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో పోడు రైతులు- ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా రైతులు సాగుచేస్తున్న భూములలో స్ట్రెంచ్ కొట్టేందుకు అటవీ శాఖ అధికారుల యత్నించారు. దీంతో వారిని మహిళలు అడ్డుకున్నారు. స్ట్రెంచ్ కందకాలలోనే తమను పాతేయండి అని పనులను ఓ మహిళా రైతు అడ్డుకోవడంతో... అలాగే మహిళను కూడా అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2021-12-08T18:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising