ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2021-10-13T14:35:13+05:30

జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్‌లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్‌లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి టీటీఎం సెంటర్‌లో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా మొదటి అంతా షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు భావించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా  ప్రమాదం కాదు.. ప్లాన్ ప్రకారం చేసిన చోరీ యత్నం అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-13T14:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising