ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahabubabad: ఏజెన్సీ వాసులను వీడని పులి భయం

ABN, First Publish Date - 2021-11-26T13:36:27+05:30

ఏజన్సీ వాసులను పులి భయం వీడటం లేదు. మూడు వారాలుగా ములుగు, మహబూబాబాద్ అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్:  ఏజన్సీ వాసులను పులి భయం వీడటం లేదు.  మూడు వారాలుగా ములుగు, మహబూబాబాద్ అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. పదుల సంఖ్యలో పశువులను పులి హతం చేసింది. పలువురు పశువుల కాపరులపై దాడికి యత్నించింది. ఇంత జరుగుతున్పప్పటికీ  అప్రమత్తంగా ఉండాలని  అధికారులు  సూచించి వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. పులిని బంధించేందుకు అధికారులు  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆదివాసి గూడాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. అటవీ గ్రామాల ప్రజలు   పులి ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని భయం భయంగా గడుపుతున్నారు.  తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఆవుల మందపై పులి దాడి చేసింది.  గూడూరు మండలం నేలవంచ, కార్లాయి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయడంతో రెండు ఆవులు మృతి చెందాయి. 

Updated Date - 2021-11-26T13:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising