ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్: విద్యుదాఘాతంతో కాడెద్దులు మృతి

ABN, First Publish Date - 2021-06-18T01:38:21+05:30

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఆశలను నిలువునా చంపివేసింది. నర్సింహులపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ఆశలను నిలువునా చంపివేసింది. నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో విద్యుదాఘాతంతో మూడు కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతు రామచంద్రు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇదే మండలంలో గతవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఏడు పశువులు బలయ్యాయి. అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేశారు. 

Updated Date - 2021-06-18T01:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising