ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహంపై ఫిర్యాదు చేసిన బాలిక

ABN, First Publish Date - 2021-06-03T17:37:59+05:30

బాల్య వివాహం ఇష్టంలేదని అధికారులకు ఫిర్యాదు చేసిన ఇంటర్ విద్యార్థిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: బాల్య వివాహం ఇష్టంలేదని అధికారులకు ఫిర్యాదు చేసిన ఇంటర్ విద్యార్థిని లక్ష్మి ప్రసన్నను అందరూ అభినందిస్తున్నారు. ఇప్పుడే వివాహం వద్దని, ఇంకా చదువుకోవాలని ఉందన్న బాలికను మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, మన్నెగూడెంకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. దీంతో ఆ బాలికకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తాను ఉన్నత చదువులు చదువుకోవాలని, పెళ్లి ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలిక ధైర్యంగా మహిళా శిశుసంక్షేమశాఖకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆ పెళ్లిని ఆపారు.

Updated Date - 2021-06-03T17:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising