ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామలింగేశ్వర స్వామి ఆలయం నిధుల మళ్లింపుపై భక్తుల ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-19T03:13:01+05:30

మడికొండ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ నిధులు దారి మళ్లింపుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 6.5కోట్ల రూపాయల నిధులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: మడికొండ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ నిధులు దారి మళ్లింపుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 6.5కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నిర్మల్‌లో నిర్మిస్తున్న పోచమ్మ గుడికి కేటాయించి జీవో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక ఆలయం డబ్బులు మరో ఆలాయానికి ఎలా మళ్లిస్తారని ప్రశ్నిస్తున్నారు.  రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బులను గుడి అభివృద్ధి వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-12-19T03:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising