ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

ABN, First Publish Date - 2021-12-15T08:07:59+05:30

గవర్నర్‌ కోటా కింద శాసనసభ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎమ్మెల్సీగా నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గెజిట్‌ జారీ చేసిన గవర్నర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటా కింద శాసనసభ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారిని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎమ్మెల్సీగా నియమించారు. ఈమేరకు మంగళవారం ఆమె గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీనిని అనుసరించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయెల్‌ కూడా అనుబంధ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం మధుసూదనాచారి పదవీ కాలం నియమితులైన రోజు నుంచి ఆరేళ్ల పాటు ఉంటుందని గవర్నర్‌ పేర్కొన్నారు. కాగా, గవర్నర్‌ కోటా కింద మధుసూదనాచారి ఎమ్మెల్సీగా నియమితులవుతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలో ఓ వార్తను ప్రచురించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-15T08:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising