ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో దోపిడి

ABN, First Publish Date - 2021-12-18T01:29:28+05:30

జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో ఘరానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో ఘరానా దోపిడి జరిగింది. సవిత అనే మహిళ ఒంటిపై కారం చల్లి 4 లక్షల90 వేల రూపాయలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఎస్బీఐ సర్వీస్ పాయింట్‌ను నిర్వహిస్తున్నది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2021-12-18T01:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising