నిజామాబాద్ జిల్లాలో దోపిడి
ABN, First Publish Date - 2021-12-18T01:29:28+05:30
జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో ఘరానా
నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో ఘరానా దోపిడి జరిగింది. సవిత అనే మహిళ ఒంటిపై కారం చల్లి 4 లక్షల90 వేల రూపాయలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఎస్బీఐ సర్వీస్ పాయింట్ను నిర్వహిస్తున్నది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2021-12-18T01:29:28+05:30 IST