ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు

ABN, First Publish Date - 2021-05-21T20:07:05+05:30

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నిబంధనలను పోలీసులు పకడ్భందిగా అమలు చేస్తూ.. అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై 10 వేల కేసులు నమోదు చేశారు. నాలుగు గంటల సడలింపులో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రోజుకు 15 వందల వరకు పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 నుంచి 15 మంది మరణిస్తున్నారు. అలాగే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.

Updated Date - 2021-05-21T20:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising