ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనాలు నిలిపివేయడంపై హైకోర్టులో పిల్

ABN, First Publish Date - 2021-06-02T15:45:52+05:30

కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ బోర్డర్‌లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ బోర్డర్‌లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంపై న్యాయవాది డీఎస్ యన్‌వి ప్రసాద్ బాబు  సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఇంకా మూడేళ్లు ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. తెలంగాణ బోర్డర్‌లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంతో సాధనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఏపీ, తెలంగాణలో కార్యాలయాలు ఉన్నాయని, రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రసాద్ బాబు అన్నారు. అయితే తెలంగాణ బోర్డర్ లో  ఏపీ న్యాయవాదులను ఎందుకు నిలిపివేస్తున్నారో గురువారం తెలంగాణ ధర్మాసనం ముందు ఉంచుతామని తెలంగాణ ప్రభుత్వ ఏజి స్పష్టం చేశారు.


Updated Date - 2021-06-02T15:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising