ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఎఫ్‌సీ అధికారులపై భూ కబ్జాదారుల దాడి

ABN, First Publish Date - 2021-10-24T03:08:40+05:30

ప్రభుత్వ భూమిని అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌సీ అధికారులపై కబ్జాదారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రభుత్వ భూమిని అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌సీ అధికారులపై కబ్జాదారులు దాడి చేసారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం సర్వే నెం 307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు భూములు ఉన్నాయి. ఈ భూములను కొంతమంది కబ్జాలు చేసారు. ఈ భూముల్లో కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్‌ఎఫ్‌సీ అధికారులపై 30 మంది కబ్జాదారులు దాడి చేసారు. రెవెన్యూ సిబ్బంది ఫోన్లను కబ్జాదారులు లాక్కున్నారు. దీంతో లారీని అధికారులు సీజ్‌ చేసారు. దాడికి పాల్పడ్డవారిపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసారు. 

Updated Date - 2021-10-24T03:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising