ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్జనపల్లిలో పోడు భూముల వివాదం

ABN, First Publish Date - 2021-06-20T00:16:05+05:30

జిల్లాలోని వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో పోడు భూముల వివాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో పోడు భూముల వివాదం కొనసాగుతోంది. ఫారెస్ట్ అధికారులకు, దళితులకు మధ్య వాగ్వివాదం జరిగింది. గర్జనపల్లిలోని 80 ఎకరాల పోడు భూములను దళిత కుటుంబాలు సాగు చేస్తున్నాయి.  హరితహారం మొక్కలను అటవీ శాఖ అధికారులు పెడుతుంటే గ్రామస్తులు అడ్డుకున్నారు. దళితులు విత్తనాలు వేయడానికి నేడు సాగు చేస్తుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు, దళితులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 

Updated Date - 2021-06-20T00:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising