ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేయూ వీసీగా రమేశ్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2021-05-24T05:18:21+05:30

కేయూ వీసీగా రమేశ్‌ బాధ్యతల స్వీకరణ

వీసీగా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రొఫెసర్‌ రమేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, మే 23 : కాకతీయ యూనివర్సిటీ 14వ వైస్‌చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ ఆదివారం ఉదయం కేయూ పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌ మాట్లాడుతూ.. అందరి సహకారంతో వర్సిటీ ప్రతిష్ఠ పెంచే విధంగా పనిచేస్తానన్నారు. బోధన, పరిశోధనతో పాటు అభివృద్దికి పాటుపడుతానన్నారు. అందరం ఒక కుటుంబంగా పనిచేద్దామని కోరారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులను చేరేందుకు ఆన్‌లైన్‌పై దృష్టి సారిస్తామని తెలిపారు. కాగా, వీసీగా బాధ్యతలు చేపట్టిన రమేష్‌కు కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్‌ ఎం.రాజేశ్వర్‌, ప్రొఫెసర్‌ తాళ్ళపల్లి మనోహర్‌, ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, డాక్టర్‌ ఎం.నాగేంద్రబాబు, వి.రాజిరెడ్డిలు శాలువాతో సత్కరించారు.

Updated Date - 2021-05-24T05:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising