ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

ABN, First Publish Date - 2021-12-20T01:51:17+05:30

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కేటీఆర్ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కేటీఆర్ కోరారు. అలాగే కరోనాతో చేనేత వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందన్నారు. జీఎస్టీ పన్ను 5శాతం నుంచి 12శాతానికి పెంచడం సరికాదన్నారు. ప్రోత్సాహకాలు కల్పించాల్సిన సమయంలో జీఎస్టీ పెంపు సరికాదన్నారు. 

Updated Date - 2021-12-20T01:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising