ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలసౌధలో ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం

ABN, First Publish Date - 2021-12-24T01:44:01+05:30

జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. చెన్నైకి తాగునీటి కేటాయింపులపై చర్చించారు. చెన్నైకి 5 టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. అయితే 10 టీఎంసీల నీటి విడుదలపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు స్పష్టత ఇవ్వలేదు. తమిళనాడుకు భారీ వరదలు రావడంతో పెద్దగా నీటి సమస్య తలెత్తలేదు. ఇప్పటికే చెన్నై తాగునీటి కోసం నీటిని తెలంగాణ విడుదల చేసింది. ఇప్పటివరకు ఐదున్నర టీఎంసీలను చెన్నై వాడుకున్నది. చెన్నై నీటి కేటాయింపుల కమిటీలో కర్నాటక, మహారాష్ట్ర  ఉండలేమని పేర్కొన్నాయి. 

Updated Date - 2021-12-24T01:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising