ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమున మా బంధువు.. అందుకే ఈటలను కలిశా: కొండా విశ్వేశ్వరరెడ్డి

ABN, First Publish Date - 2021-05-07T02:20:24+05:30

జమున మా బంధువు.. అందుకే ఈటలను కలిశా: కొండా విశ్వేశ్వరరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: ఈటల రాజేందర్ తనకు పాత మిత్రుడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈటల రాజేందర్‌తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల భార్య జమున తమకు బంధువు అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఒక బంధువుగానే ఈటలను కలిశానని చెప్పారు. బర్త్ రఫ్ వార్త విని సానుభూతి తెలిపానన్నారు. రాజకీయ నాయకుడిగా ఈటల నివాసానికి వెళ్లలేదని, రాజకీయాలు మాట్లాడలేని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 

Updated Date - 2021-05-07T02:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising