ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజుకు చేరిన బీజేపీ నేత ఆమరణ దీక్ష

ABN, First Publish Date - 2021-04-11T16:08:28+05:30

కొమురంభీం జిల్లా: పోడు భూములకు పట్టాల కోసం ఆందోళన కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురంభీం జిల్లా: పోడు భూములకు పట్టాల కోసం ఆందోళన కొనసాగుతోంది. బెజ్జూరు మండలం, రెబ్బెనలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. నిన్న అటవీశాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఖచ్చితమైన హామీ లభిస్తేనే దీక్ష విరమిస్తామని  బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-11T16:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising