రెండో రోజుకు చేరిన బీజేపీ నేత ఆమరణ దీక్ష
ABN, First Publish Date - 2021-04-11T16:08:28+05:30
కొమురంభీం జిల్లా: పోడు భూములకు పట్టాల కోసం ఆందోళన కొనసాగుతోంది.
కొమురంభీం జిల్లా: పోడు భూములకు పట్టాల కోసం ఆందోళన కొనసాగుతోంది. బెజ్జూరు మండలం, రెబ్బెనలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. నిన్న అటవీశాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఖచ్చితమైన హామీ లభిస్తేనే దీక్ష విరమిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
Updated Date - 2021-04-11T16:08:28+05:30 IST