ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సంకెళ్లేసిన చరిత్ర కేసీఆర్‌ది : కోదండరెడ్డి

ABN, First Publish Date - 2021-11-27T18:08:53+05:30

వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వరి దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వరి దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు తమ చేతిలో అధికారం ఉన్నా... రైతులతో రాజకీయం చేసిందన్నారు. గతంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. వరి పండించండని.. వద్దని కేసీఆరే చెప్తాడని.. అసలు ఆయనకు వ్యవసాయం గురించే తెలియదని కోదండరెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-27T18:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising