ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదాముల్లో బియ్యం ఎక్కడికి పోయాయి?: కోదండరెడ్డి

ABN, First Publish Date - 2021-12-08T23:16:41+05:30

వడ్ల కొనుగోలులో కేసీఆర్ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వడ్ల కొనుగోలులో కేసీఆర్ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల నాటకాలు రైతులు గమనించారని పేర్కొన్నారు. పార్లమెంట్ వదిలి గ్రామాలకు వెళతామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పడం బాధ్యతా రాహిత్యమన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు. గోదాముల్లో మిస్ అయిన బియ్యం ఎక్కడికి పోయాయి? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-08T23:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising