ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ప్రభుత్వమే దోచుకుంటోంది: కోదండరామ్

ABN, First Publish Date - 2021-12-05T18:30:17+05:30

కమీషన్ల కోసం మిల్లర్లతో కుమ్మక్కయి రైతులను ప్రభుత్వమే దోచుకుంటోందని కోదండరామ్ విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: కమీషన్ల కోసం మిల్లర్లతో కుమ్మక్కయి రైతులను ప్రభుత్వమే దోచుకుంటోందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత కోదండరామ్ ఆరోపించారు. ఆదివారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ పాలకులు ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం జరగలేదని విమర్శించారు. సింగరేణి సమ్మెకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈనెల 7న, 9న జరిగే నిరసల్లో ప్రజలు పాల్గొనాలని కోదండరామ్ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-12-05T18:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising