ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-03-09T20:30:00+05:30

ఆ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: కిషన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా..శాశ్వత పరిష్కారం చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. భైంసా పరిస్థితులను ఎప్పటికప్పుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. 

Updated Date - 2021-03-09T20:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising