ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం : కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-01-25T00:41:56+05:30

సంస్కరణల పేరుతో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సంస్కరణల పేరుతో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్వోలు భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు. డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-01-25T00:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising