ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేమున్నాం.. ధైర్యంగా ఉండండి

ABN, First Publish Date - 2021-09-04T04:51:03+05:30

మండల పరిధిలోని తనికెళ్ల గ్రామానికి చెందిన జెర్రిపోతుల సంధ్య, మహంత్‌, జెర్రిపోతుల పుల్లారావు రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.

నాగరాజును పరామర్శిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి కలెక్టర్‌ దంపతుల పరామర్శ

కొనిజర్ల సెప్టెంబరు3: మండల పరిధిలోని తనికెళ్ల గ్రామానికి చెందిన జెర్రిపోతుల సంధ్య, మహంత్‌, జెర్రిపోతుల పుల్లారావు  రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను శుక్రవారం  కలెక్టర్‌ గౌతమ్‌ సతీమణి గౌతమి పరామర్శించారు. జెర్రిపోతుల నాగరాజు కలెక్టర్‌ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తుండటంతో ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. నాగరాజు తమ్ముడి భార్య పద్మను కూడా ఓదార్చారు. పిల్లల కోసం ధైర్యంగా ఉండాలని మనోధైర్యం నింపారు.  వీరితో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనెని సాంబశివరావు పరామర్శించారు.  

Updated Date - 2021-09-04T04:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising