ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ కూసుమంచి మండల అధ్యక్షుడిగా వీరయ్య

ABN, First Publish Date - 2021-11-29T04:53:00+05:30

మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పెరికశింగారం గ్రామానికి చెందిన వేముల వీరయ్య నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూసుమంచి, నవంబరు 28: మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పెరికశింగారం గ్రామానికి చెందిన వేముల వీరయ్య నియమితులయ్యారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల కమిటీలు, అనుబంధకమిటీలను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. మండల పార్టీ అధ్యక్షునిగా వేముల వీరయ్య, ప్రధానకార్యదర్శిగా ఆసీఫ్‌పాష, ఉపాధ్యక్షుడిగా కొండపర్తి సురేష్‌, బాదావత్‌ రవి, ఉడుగు వెంకటేశ్వర్లు, అధికారప్రతినిధిగ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, కార్యవర్గసభ్యులుగా కందు వెంకన్న, అద్దంకి ఉపేంద్రాచారి, జాగర్లమూడి వెంకటేశ్వర్లు, బాణోతు మంగ్యతో పాటు పలువురిని నియమించారు. వాస్తవానికి కమిటీని నెలరోజులక్రితమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, పార్టీలో ఆధిపత్యపోరు కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఆదివారం కమిటీలను అధికారికంగా ప్రకటించారు. 

Updated Date - 2021-11-29T04:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising