ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవనిని అభినందించిన టీఆర్‌ఎస్‌ లోకసభాపక్ష నేత నామ

ABN, First Publish Date - 2021-09-04T05:02:25+05:30

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖరాను టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు అభినంద నలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖమ్మంచర్చికాంపౌండ్‌, సెప్టెంబరు3: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖరాను టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు అభినంద నలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అవనిని అభినందనలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె షూటింగ్‌ విభాగంలో స్వర్ణంతోపాటు కాంస్య పతకం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అవని చరిత్ర సృష్టించిం దన్నారు. రానున్న రోజుల్లో మనదేశానికి మరిన్ని పతకాలు సాధించి దేశ క్రీడాప్రతిష్టను ఇనుమడింపచేయాలని నామా ఆకాక్షించారు. హైజంప్‌ విభాగంలో రజత పతకం గెలిచిన అథ్లెటిక్స్‌ ప్రవీణ్‌ను నామా అభినందించారు. పతకాలు సాధిస్తున్న క్రీడాకా రులకు ఎంపీ నామ శుబాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-09-04T05:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising