ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఆర్చరీ పోటీల్లో ఖమ్మం క్రీడాకారుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-03-02T05:34:12+05:30

రాష్ట్ర ఆర్చరీ పోటీల్లో ఖమ్మం క్రీడాకారుల ప్రతిభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వర్ణ, కాంస్య పతకాలతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌, మార్చి 1: హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలలో ఖమ్మం నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియం క్రీడాకారులు జి.నగేష్‌, సాయి నిఖిల్‌లు ప్రతిభ చూపి పతకాలు సాధించారు. పోటీలో నగేష్‌ స్వర్ణ పతకం సాధించగా, సాయి నిఖిల్‌ కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను డీవైఎస్‌వో పరంధామరెడ్డి అభినందించారు.

Updated Date - 2021-03-02T05:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising