ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-07-21T04:13:52+05:30

వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో మిషన్‌ భగీరథ పథకంలో ఫిట్టర్‌ వర్కర్‌గా పనిచేస్తున్న షేక్‌.ఖాసీం(29) ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, జూలై 20: వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో మిషన్‌ భగీరథ పథకంలో ఫిట్టర్‌ వర్కర్‌గా పనిచేస్తున్న షేక్‌.ఖాసీం(29) ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలనే తల్లి మృతిచెందటం ఆతర్వాత ఇతరత్రా కారణాలతో అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆదివారం రాత్రి ఇంట్లో పురుగులమందు తాగి పడుకున్నాడు. సోమవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న ఖాసీంను ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందాడు. ఆమేరకు వైరా ట్రెయినీ ఎస్‌ఐ యాయాతి రాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.


Updated Date - 2021-07-21T04:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising