ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందుతాగి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-15T05:54:04+05:30

ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలాయపాలెం, మే 14: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం అందనాలపాడు శివారు సీత్లాతండాకు చెందిన మాళోతు రాందాస్‌(24) తిరుమలాయపాలెంలో మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. ఈవిషయమై యువతి స్థానిక పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుడు గురువారం యువతి గ్రామానికి వెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్న చేశాడు. వెంటనే యువకుడిని మరిపెడబంగ్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాందాస్‌  తల్లిదండ్రుల స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.


Updated Date - 2021-05-15T05:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising