ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలివాన బీభత్సం

ABN, First Publish Date - 2021-05-12T05:36:00+05:30

ఖమ్మం జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారంతో భారీవర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకే కారుమబ్బులతో ఆకాశం చీకటిగా మారింది.

చింతకానిలో పంటలపై టార్పాలిన్‌ కప్పుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

ఖమ్మం జిల్లాలోపలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం

మామిడి, మిర్చి, వరి పంటలకు నష్టం

ఖమ్మం, మే11(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారంతో భారీవర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకే కారుమబ్బులతో ఆకాశం చీకటిగా మారింది. భారీ గాలి దుమారంతో వర్షం మొదలైంది. ఈ గాలివాన అరగంటకుపైగా విజృంభించడంతో  మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం  తడిచిపోయింది. పలుచోట్ల మొక్కజొన్నలు కూడా వర్షానికి తడిచాయి. అకాలవర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిలాల్లో ఎంత వర్షపాతం నమోదైంది. పంట నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం నగరంతోపాటు రఘునాధపాలెం, కామేపల్లి, కొణిజర్ల, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి తదితర మండలాల్లో వర్షం కురిసింది. వర్షం వస్తుందని అంచనావేసిన కొందరు రైతులు తమ పంటలపై  టార్బాలిన్‌లు కప్పారు. 

Updated Date - 2021-05-12T05:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising