ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

ABN, First Publish Date - 2021-11-29T04:24:49+05:30

త్వరలో జరగబోయే ఉమ్మ డి జిల్లా స్థానిక శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి తాతా మధును గెలిపించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కోరారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ పిలుపు

జూలూరుపాడు, నవంబరు 28: త్వరలో జరగబోయే ఉమ్మ డి జిల్లా స్థానిక శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి తాతా మధును గెలిపించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కోరారు. ఆదివారం జూలూరుపాడులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఎంపిటీసీ, జెడ్పీటీసీలతో పాటు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్య పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్‌ లేళ్ల వెంకటరెడ్డి, జెడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపిపి లావుడ్యా సోనీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-29T04:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising