ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-01-16T04:53:57+05:30

అనుమానాస్పదంగా యువకుడి మృతికి సంబంధించిన కేసు ఒకటవ పట్టణ స్టేషన్‌లో నమోదయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం క్రైం, జనవరి 15: అనుమానాస్పదంగా యువకుడి మృతికి సంబంధించిన కేసు ఒకటవ పట్టణ స్టేషన్‌లో నమోదయింది. పోలీసుల కఽథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా మైలవరం మండలం పొందుగుల గ్రామానికి చెందిన మర్ల రాంబాబు (25) అనే యువకుడు ఖమ్మంలో ఉంటున్నాడు. నగరంలోని ఒక పం డ్ల వ్యాపారి వద్ద వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌లో మద్యం సేవించాడు. కాగా గురువారం తెల్లవారుఝామున షాదీఖానా వద్ద గాయాలతో మృతి చెంది కనిపించాడు.. దీనిపై రాంబాబు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు రాంబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ గురువారం ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-01-16T04:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising