ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే కందాళ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నేతల పరామర్శ

ABN, First Publish Date - 2021-05-07T04:31:06+05:30

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు.

కందాళను పరామర్శిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూసుమంచి, మే 6: పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. రోడ్లు భవనాలశాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యదర్శి తాతా మధు పరామర్శించారు. సోదరుడు జితేందర్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను స్వగ్రామం రాజుపేట వెళ్లి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జితేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరామర్శించినవారిలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, కాంట్రాక్టర్‌ ఆర్టీసీ వెంరటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌ రూరల్‌ అధ్యక్షుడు బెల్లం వేణు ఉన్నారు.

Updated Date - 2021-05-07T04:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising