ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుమ్మలను కలిసిన పువ్వాడ, నామా, మెచ్చా

ABN, First Publish Date - 2021-01-19T05:24:34+05:30

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు ప్రజాప్రతినిధులు గండుగులపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

తుమ్మలతో భేటీ అయిన మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దమ్మపేట, జనవరి 18: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు ప్రజాప్రతినిధులు గండుగులపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య తుమ్మల నివాసానికి వెళ్లారు. దాదాపు అరగంటపాటు వివిధ అభివృద్ధి పనులు, ప్రసా సమస్యల పరిష్కారంపై చర్చించినట్టు తెలిసింది. 


Updated Date - 2021-01-19T05:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising