ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వివాహిత మృతి

ABN, First Publish Date - 2021-10-17T06:38:55+05:30

మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామానికి చెందిన గడల లక్ష్మీతేజస్వీని(30) శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రవేటుఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొణిజర్ల, అక్టోబరు 16: మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామానికి చెందిన గడల లక్ష్మీతేజస్వీని(30) శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రవేటుఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు ప్రకారం లక్ష్మీతేజస్వీని ఈనెల 13న పురుగులమందు తాగింది. మెరుగైన హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.  వేదింపుల వలనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మేనమామ ఆవుల రామలింగయ్య ఫిర్యాదు చేశారు.


Updated Date - 2021-10-17T06:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising