ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీపీఎస్‌ ఏడో దశలో విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్దరణ

ABN, First Publish Date - 2021-10-21T05:19:40+05:30

బాయిలర్‌ ట్యూబ్‌ సమస్యతో గత వారం నిలిచిపోయిన పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)ఏడోదశలో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్దరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్వంచ, అక్టోబరు 20: బాయిలర్‌ ట్యూబ్‌ సమస్యతో గత వారం నిలిచిపోయిన పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)ఏడోదశలో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్దరించారు. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్‌ పది రోజుల్లో రెండు సార్లు నిలిచిపోవటంతో చీఫ్‌ ఇంజనీర్‌ పలుకుర్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో మరమ్మతులు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 3గంటలకు సింక్రనైజేషన్‌ అధికారులు పూర్తిచేసి విద్యుదుత్పత్తిని అనుసంధానించారు. 


Updated Date - 2021-10-21T05:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising